55 ఇంచుల స్మార్ట్‌టీవీపై రూ.29000 డిస్కౌంట్.. నెలకు రూ.1000 కడితే చాలు 

telugu.news18.com

మీరు 55 అంగుళాల స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటే మాత్రం మీకోసం అదిరే డీల్ ఒకటి అందుబాటులో ఉంది. 

నెలకు కేవలం రూ. 1050 చెల్లిస్తే సరిపోతుంది. మీరు అదిరే స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు. 

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ డీల్ అందుబాటులో ఉంది. సెన్స్ టీవీలపై సూపర్ తగ్గింపు లభిస్తోంది. 


సెన్స్ పికాసో 55 ఇంచుల 4కే స్మార్ట్ టీవీ ఎంఆర్‌పీ రూ. 56,790గా ఉంది. 

అయితే దీన్ని ఇప్పుడు మీరు రూ. 29,999కే పొందొచ్చు. 

అంటే మీకు ఈ 55 ఇంచుల స్మార్ట్ టీవీపై ఏకంగా రూ. 26,800 వరకు తగ్గింపు వస్తోంది. అంటే 47 శాతం డిస్కౌంట్ ఉంది. 

అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ టీవీని కొంటే అదనంగా రూ. 1500 వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 

అంటే అప్పుడు మీకు రూ. 29 వేల వరకు తగ్గింపు లభించినట్లు అవుతుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు ద్వారా ఈ టీవీ కొనే వారికి 36 నెలల వరకు ఈఎంఐ పెట్టుకోవచ్చు. అప్పుడు నెలకు రూ. 1050 కడితే సరిపోతుంది.