తిరుపతి వందేభారత్ టికెట్ ఎంతంటే..?
దేశంలో పరుగులు పెడుతున్న వందే భారత్ రైలు
తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు..
త్వరలో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ రైలు
నడికుడి, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట రూట్
660 కి.మీ.పైగా దూరాన్ని 8-9 గంటల్లోనే చేరుకోవచ్చు..
ఏసీ ఛైర్ కార్ టికెట్ ధర రూ.1,610 ఉండవచ్చని సమాచారం
ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ ధర రూ.3,050 వరకు ఉండొచ్చట
ఫిబ్రవరిలోనే తిరుపతి వందేభారత్ రైలు ప్రారంభానికి ప్లాన్
ఈ ఏడాది చివరి వరకు 75, వచ్చే మూడేళ్లలో 400 వందే భారత్ రైళ్లు
మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి