సంక్రాంతి స్పెషల్.. తెలంగాణలో తొలిసారి తెప్పల పోటీలు..

telugu.news18.com

సంక్రాంతి అనగానే ఏపీకి ప్రజలంతా ఏపీకి వెళ్తుంటారు

కోడిపందెలు, ఎద్దుల పోటీలు నిర్వహిస్తుంటారు

ఏపీకి పోటీగా, తెలంగాణాలో కూడా ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు.

రాజన్న సిరిసిల్లలో తెప్పల పోటీలు నిర్వహించారు

వేములవాడలోని రుద్రవరంలో మిడ్ మానేరులో ఈ కార్యక్రమం..

తెప్పల పోటీలు చూడటానికి తరలివచ్చిన ప్రజలు

దీంతో మిడ్ మానేరు డ్యామ్ వద్ద పండుగ సందడి నెలకొంది

ముఖ్యఅతిథిగా ముదిరాజ్ మహాసభ సభ్యులు పాల్గోన్నారు

విజేతకు సర్పంచ్, స్థానికులు బహుమతులు అందజేశారు

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి