ఫిబ్రవరిలోనే తిరుపతికి వందేభారత్ రైలు..!
ఏపీ, తెలంగాణకు మరో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు
ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్టణం రూట్లో తొలి రైలు
తెలుగు రాష్ట్రాలకు రెండో రైలును ఇవ్వనున్న కేంద్రం
సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో మరో వందేభారత్ రైలు
ఆదివారం గూడూరు-ఒంగోలు- విజయవాడ మధ్య ట్రయల్ రన్
సికింద్రాబాద్ నుంచి విజయవాడ-నెల్లూరు మీదుగా తిరుపతి
ఫిబ్రవరిలోనే ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు
ఫిబ్రవరి 13న హైదరాబాద్కు మోదీ.. ఆ రోజే ప్రారంభించే అవకాశం
ఇప్పటి వరకు మొత్తం 8 వందేభారత్ రైళ్లు ప్రారంభం.. ఇది 9వది
మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి