తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ ఎక్స్ప్రెస్ పరుగులు
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం మధ్య రాకపోకలు
తెలుగు రాష్ట్రాలకు త్వరలో మరిన్ని వందేభారత్ రైళ్లు
రెండో దశలో ఏపీ, తెలంగాణకు 3 రైళ్లను కేటాయించే అవకాశం
కాచిగూడ-బెంగళూరు, సికింద్రాబాద్-పుణె రూట్లో వందేభారత్ రైళ్లు
వీటితో పాటు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మరో రైలు..!
వందేభారత్ వస్తే హైదరాబాద్ నుంచి తిరుపతికి 8 గంటలే
తిరుమలకు వెళ్లే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందనే అభిప్రాయం
ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా 75 వందే భారత్ రైళ్లు
రాబోయే మూడేళ్లలో 400 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల పరుగులు