కేరళలో అక్కుళం టూరిస్ట్ విలేజ్ దగ్గర గాజు వంతెన

telugu.news18.com

దేశంలోనే కేరళ బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేస్

రాష్ట్రంలో ఎన్నో చూడదగిన పర్యాటక ప్రదేశాలు 

వాయనాడ్‌లోని 900 కంది కొండ వద్ద కాండీ గాజు వంతెన

భూమికి 100అడుగుల ఎత్తులో నిర్మించిన తొలి గ్లాస్ బ్రిడ్జ్ 

కంది గాజు వంతెనను నిర్మించిన ప్రైవేట్ సంస్థ 

తిరువనంతపురం జిల్లా అక్కుళం టూరిస్ట్ విలేజ్‌లో మరో గ్లాస్ బ్రిడ్జ్

2022 నవంబర్‌లోని బ్రిడ్జ్ పనులు చేపట్టిన కేరళ పర్యాటకశాఖ 

6నెలల్లోనే గ్లాస్ బ్రిడ్జ్‌ని సందర్శించిన లక్షన్నర మంది టూరిస్ట్‌లు

పర్యాటకశాఖకు కోటి రూపాయలకుపైగా ఆదాయం

అడ్వెంచర్ టూరిజం ప్రాజెక్టులో భాగంగా రెండో వంతెన 

టాయ్ ట్రైన్ సర్వీస్, వర్చువల్ రియాలిటీ జోన్, పెట్స్ పార్క్..

త్వరలో మడ్ రేస్ కోర్స్ కూడా ప్రారంభించనున్న కేరళ టూరిజం(image credit - instagram) 

Watch This- తిరుమలలో రూ.300 దర్శనం టికెట్ ఈజీగా ఇలా పొందండి