ఢిల్లీలో జరిగిన దారుణ ఘటన మరోసారి వెలుగులోకి
బాధితురాలిని ఇంటర్వ్యూ చేసిన న్యూస్18రిపోర్టర్
2021లో జరిగిన అమానవీయకర ఘటన
తన సోదరితో కలిసి పాఠశాలకు వెళ్లున్న యువతి
ద్వారకలో 17 ఏళ్ల విద్యార్థిని రీతుపై యాసిడ్ దాడి
బాలికకు సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చికిత్స అందించిన వైద్యులు
దీంతో మరోమారు యాసిడ్ నిషేధంపై నెలకొన్న ప్రశ్నలు
వైద్యం కోసం కనీసం డబ్బులు చెల్లించలేని బాలిక పరిస్థితి
10 సంవత్సరాలు గడిచిన ఇప్పటికి నరకం అనుభవిస్తున్న యువతి
ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.