అండర్ వాటర్ టన్నెల్ ఆక్వా ఎగ్జిబిషన్ ప్రారంభం.. ఎక్కడంటే..

telugu.news18.com

తొలిసారి విశాఖలో అండర్ వాటర్ టన్నెల్ ఆక్వా ఎగ్జిబిషన్

ఏయూ గ్రౌండ్ లో ప్రారంభించిన మంత్రి గుడివాడ అమర్నాథ్ 

పిల్లలతో కలిసి ఆసక్తిగా ఎగ్జిబిషన్ కు తిలకించిన మంత్రి

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎన్నో చేపలు చూడోచ్చు

సముద్ర గర్భంలో ఉండే అనేక రకాల జీవులు కన్పిస్తాయి

అనేక ప్రత్యేకతలు ఉండేలా చూసుకున్న నిర్వాహకుడు రాజారెడ్డి

జెయింట్ వీల్, పిల్లలు ఆడుకునే హార్స్ రైడింగ్, డ్రాగన్ ట్రైన్ ల ఏర్పాటు

ఖరీదైన ఆకర్షణీయమైన, చేపలను ఈ అక్వేరియంలో ఉంచామన్న సిబ్బంది

చేనేత వస్త్రాలు, వివిధ రకాల వందలాది స్టాల్స్ ను ఏర్పాటు 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి