రూ.4,000 లోపే తిరుపతి టూర్ ప్యాకేజీ
ఐఆర్సీటీసీ టూరిజం తిరుపతి టూర్ ప్యాకేజీ.
విజయవాడ, రాజమండ్రి నుంచి తిరుపతి టూర్.
- John Wood, Customer
గోవిందం పేరుతో ట్రైన్ టూర్ ప్యాకేజీ.
ఇది 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ.
ప్రతీ శుక్రవారం టూర్ ప్రారంభం.
మొదటి రోజు రాత్రంతా ప్రయాణం.
రెండో రోజు తిరుమలలో శ్రీవారి దర్శనం.
ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకునే అవకాశం.
ఆ తర్వాత తిరుచానూర్లో పద్మావతి అమ్మవారి దర్శనం.
రెండో రోజు సాయంత్రం తిరుగు ప్రయాణం.
ఐఆర్సీటీసీ తిరుపతి టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.3690.
ప్యాకేజీలో రైలు ప్రయాణం, తిరుమలలో స్పెషల్ ఎంట్రీ దర్శనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్.
Watch This- తిరుమలలో రూ.300 దర్శనం టికెట్ ఈజీగా ఇలా పొందండి