HOME » VIDEOS » Trending

Video : వేలాది చేపల్ని చంపేశారు..

ట్రెండింగ్10:07 AM February 07, 2020

తమిళనాడులోని కోయంబత్తూర్ నంజుందాపూర్ చెక్‌ డ్యాం వద్ద దారుణం చోటుచేసుకుంది. ఓ టెక్స్‌టైల్ కంపెనీ నుంచి వెలువడిన విష రసాయనాలు నీళ్లలో కలిసిపోవడంతో ఆ నీటిలో ఉన్న చేపలన్నీ చనిపోయాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. వేలాది చేపలు జీవచ్ఛవాలుగా మారాయి.

webtech_news18

తమిళనాడులోని కోయంబత్తూర్ నంజుందాపూర్ చెక్‌ డ్యాం వద్ద దారుణం చోటుచేసుకుంది. ఓ టెక్స్‌టైల్ కంపెనీ నుంచి వెలువడిన విష రసాయనాలు నీళ్లలో కలిసిపోవడంతో ఆ నీటిలో ఉన్న చేపలన్నీ చనిపోయాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. వేలాది చేపలు జీవచ్ఛవాలుగా మారాయి.

Top Stories