నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. మధ్యలో గ్యాప్ దొరకగానే హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి తల్లి సోనియా గాంధీని కలుసుకున్నారు..