HOME » VIDEOS » Trending

Video: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న జబర్దస్త్ యాంకర్ రష్మీ

ట్రెండింగ్11:13 AM March 07, 2020

జబర్దస్త్ ఫేమ్ యాంకర్ రష్మీ ఈరోజు నానక్రాంగూడ లోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆగకుండా రష్మీ మరో ముగ్గురిని యాక్టర్ సత్యదేవ్, ప్రియమైన స్నేహితురాలు అనసూయ మరియు శేఖర్ మాస్టర్ గార్లని ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించాలని కోరారు.

webtech_news18

జబర్దస్త్ ఫేమ్ యాంకర్ రష్మీ ఈరోజు నానక్రాంగూడ లోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆగకుండా రష్మీ మరో ముగ్గురిని యాక్టర్ సత్యదేవ్, ప్రియమైన స్నేహితురాలు అనసూయ మరియు శేఖర్ మాస్టర్ గార్లని ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించాలని కోరారు.

Top Stories