రాజన్న సిరిసిల్ల జిల్లా.. బోయినపల్లి మండలంలోని కోదురుపాక గ్రామంలో 100 మంది వలస కార్మికులకు మధ్యాహ్నం భోజనంతో పాటుగా వారికి నిత్యావసర సరుకులను ఏర్పాటు చేసిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన చొప్పదండి MLA శ్రీ సుంకె రవి శంకర్ గారు.