శంషాబాద్లోని ఎయిర్ ఇండియా సిబ్బంది తీరుపై ప్రయాణికుల నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. ముంబయి సర్వీసు రద్దుపై సమాచారం ఇవ్వలేదని సిబ్బంది తీరుపై మండిపడ్డారు. తాము ప్రయాణించాల్సిన ఎయిరిండియా-966 సర్వీసు రద్దుపై సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల.. ఉదయం 9.00కి వెళ్లాల్సిన సర్వీసును రాత్రి 8.40కి మార్చినట్లు సిబ్బంది తెలిపారు.
Video : విజయవాడలో సజ్జనార్ చిత్రపటానికి
Video: తెలంగాణ పోలీసులకు సెల్యూట్: రాజా స
Video: సీఎం కేసీఆర్, సజ్జనార్ చిత్ర పటాలక
Video : నన్నూ అక్కడే చంపెయ్యండి : దిశ కేసు
Video: కొన్ని రోజులు నోరు మూసుకోండి... ఎన్
Video: పోలీస్కు మహిళ సెల్యూట్... దిశ నింద
Video : ఇంత త్వరగా శిక్షిస్తారనుకోలేదు : ద
Video: సంతోషం..శుభం.. ఎన్కౌంటర్పై నారాయణ
Video: దిశా కేసు నిందితుల ఎన్కౌంటర్ జరి
Video : అన్యాయంగా చంపేశారు... పోలీసులపై ని