HOME » VIDEOS » Telangana

Video: రైతులకు పోలీసుల చెక్...ఉద్యమంలో పాల్గొన్నవారికి నోటీసులు

తెలంగాణ13:19 PM March 08, 2019

పసుపు, ఎర్రజొన్న రైతుల ఉద్యమాన్ని నియంత్రించేందుకు పోలీసులు కొత్త అస్త్రం సంధిస్తున్నారు. ఆందోళనల్లో పాల్గొంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసారు. ఉద్యమంలో క్రియాశీలంగా ఉన్న రైతులను గుర్తించి వారికి నోటీసులు జారీ చేస్తున్నారు.

webtech_news18

పసుపు, ఎర్రజొన్న రైతుల ఉద్యమాన్ని నియంత్రించేందుకు పోలీసులు కొత్త అస్త్రం సంధిస్తున్నారు. ఆందోళనల్లో పాల్గొంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసారు. ఉద్యమంలో క్రియాశీలంగా ఉన్న రైతులను గుర్తించి వారికి నోటీసులు జారీ చేస్తున్నారు.

Top Stories