హైదరాబాద్ కాచీగూడ రైల్వే స్టేషన్లో ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ఎంఎంటీఎస్ రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ట్రాక్పై ఉన్న బోగీలు పక్కకు ఒరిగాయి. కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఆగివున్న ట్రైన్ను వెనకనుంచి వస్తున్న మరో ఎంఎంటిఎస్ ట్రైన్.. ఢీకొట్టింది. ఈ ఘటనలో 30కు పైగా మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న రైల్వే జీఆర్పీ పోలీసులు.... ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
Video: సదాశివపేటలో ఆస్పత్రిని ప్రారంభిం
Video : శభాష్ తెలంగాణ పోలీస్... మెచ్చుకున్
Video: 2 నిమిషాల్లో ఏటీఎం చోరీ.. సీసీ టీవీ ద
Video: దిశకు ఆమాత్రం తెలియదా..? టీఆర్ఎస్ న
Video : పార్లమెంట్ ఆవరణలో టీఆర్ఎస్ ఎంపీల
Video : గోదావరిఖనిలో గవర్నర్ తమిళిసై పర్
Video: సీఎం కేసీఆర్ను కలిసిన సానియా మీర
Video: బాలికల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేస
Video: అయ్యప్ప మాల వేసుకున్నాడని విద్యార
Video : పదేళ్ల పిల్లాడు కారు డ్రైవింగ్... ప