Hyderabad:హైదరాబాద్లో తిరుమల శ్రీవారి వైభవోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు శ్రీవారికి పుష్పయాగం నిర్వహించారు వేదపండితులు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఉత్సవంలో భాగంగా నేడు సప్తవర్ణశోభితమై దర్శనమిచ్చారు.