గోదావరి వరదలపై (Godavari Fllods) నిత్యం అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ (AP CM YS Jagan) అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం పర్యటన అనంతరం గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన ఏరియల్ సర్వే నిర్వించారు.