HOME » VIDEOS » Telangana

Video: దిశా కేసు నిందితుల ఎన్‌కౌంటర్ జరిగింది ఇక్కడే..

తెలంగాణ11:20 AM December 06, 2019

దిశా హత్యాచారం కేసు నిందితులను షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి వద్ద పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దిశాను తగలబెట్టిన చోటుకు కొద్ది దూరంలోనే నలుగురు నిందితులనూ కాల్చి చంపారు. పోలీసుల వద్ద నుంచి తుపాకులు తీసుకొనేందుకు ప్రయత్నించి.. అనంతరం పారిపోతుండగా కాల్పులు జరిపారు.

webtech_news18

దిశా హత్యాచారం కేసు నిందితులను షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి వద్ద పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దిశాను తగలబెట్టిన చోటుకు కొద్ది దూరంలోనే నలుగురు నిందితులనూ కాల్చి చంపారు. పోలీసుల వద్ద నుంచి తుపాకులు తీసుకొనేందుకు ప్రయత్నించి.. అనంతరం పారిపోతుండగా కాల్పులు జరిపారు.

Top Stories