కోవిడ్ (Covid) మహమ్మారి సమయంలో ప్రారంభించిన ప్రత్యేక రైళ్లను(Special Trains) సాధారణ రైలు సేవలతో భర్తీ చేస్తున్నారు. దీనివల్ల ప్రయాణికుల ఛార్జీలు దాదాపు భారీగా తగ్గుతాయని రైల్వే మంత్రిత్వ శాఖకు (Railway Ministry) చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు.