టీమిండియాతో నెల రోజుల పాటు సాగే లాంగ్ టూర్ కోసం వెస్టిండీస్ జట్టు ఇండియాకి చేరుకుంది. ఈ టూర్లో రెండు టెస్టులు, ఐదు వన్డే మ్యాచ్లు, మూడు టీ20 మ్యాచ్లు ఆడబోతోంది విండీస్ జట్టు. అంతకు ముందే బోర్డు లెవెన్ జట్టుతో రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడబోతోంది వెస్టిండీస్ జట్టు.