తెలంగాణ పోలీసులు ప్లాస్మా దానంపై అవగాహన కల్పిస్తూ క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దేవరకొండ, ఎస్ఎస్ రాజమౌళి వంటి వారు కూడా కరోనా బారిన పడి కోలుకున్న వారంతా ప్లాస్మా దానం చేయాలంటూ పిలుపునిస్తున్నారు.