కొత్త చర్చకు తావిస్తూ మహిళలే దాడులకు తెగబడుతోన్న ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో జరిగిన ‘పుష్ప’ ఘటన మరువకముందే తెలంగాణ హన్మకొండ జిల్లాలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలివే..