భారతజాతి ఖ్యాతిని ప్రపంచానికి మరోసారి చాటిన తెలుగుతేజం పీవీ సింధును ప్రధాని మోదీ ఘనంగా సత్కరించారు. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించిన సింధును మోదీ అభినందించారు. మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న పీవీ సింధు ప్రధాని నివాసానికి వెళ్లి మోదీని కలిశారు. ఆమె వెంట కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా ఉన్నారు. గోల్డ్ మెడల్ సాధించిన పీవీ సింధూను ఈ సందర్భంగా అభినందించారు మోదీ. మెడల్ పసిడి పతకాన్ని వేసి సత్కరించారు.
Video: చెల్లి ఆనమ్ పెళ్లిలో సానియా మీర్జ
ముంబై సిటీ ఎఫ్సీలో వాటా కొన్న సిటీ
Video: రెండు ప్రపంచ రికార్డులు బద్దలు కొ
Video : ఇండోర్ వీధుల్లో విరాట్ కోహ్లీ సం
Video : ఒలింపిక్సే లక్ష్యంగా ఆర్చరీలో అద
Video: ఫిఫా అండర్ -17 మహిళల ప్రపంచ కప్ ఇండియ
గ్రీన్ ఛాలెంజ్లో పాల్గొన్న బాడ్మిం
Video: కపిల్ దేవ్, చంద్రబాబు కబుర్లు...
sports business summit: జస్ప్రిత్ బుమ్రా ఎన్నో కష్ట
Sports Business Summit | భారత్లో క్రీడలకు ప్రధాని మ