భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ త్వరలో తన సహచర ఆటగాడు పారుపల్లి కశ్యప్ను వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కొరియా ఓపెన్ టోర్నీలో ఫ్రీ క్వార్టర్స్లోకి ప్రవేశించిన సైనా నెహ్వాల్... కొన్ని రోజుల క్రితం తన సోదరితో కలిసి ఓ జూకి వెళ్లింది. అక్కడ జిరాఫీకి ఆహారం తినిపిస్తూ సైనా, ఆమె సోదరి సందడి చేశారు...