రద్దీగా ఉన్నరోడ్డుపై అతి వేగంగా దూసుకొచ్చిన లగ్జరీ ఆడీ కారు.. బైకర్లను ఢీకొడుతూ దూసుకెళ్లింది. వరుసగా ఆరేడు బైకుల్ని ఢీకొట్టి.. రోడ్డు పక్కనే ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది. గుడెసెలో జీవిస్తోన్న బాలుడు స్పాట్ లోనే చనిపోగా, గాయపడ్డ తొమ్మిది మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సీఎం తెలిపారు..