ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ,కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీమిండియా క్రికెటర్లకు ఘనస్వాగతం పలికిన టీటీడీ అధికారులు ప్రసాదాన్ని అందజేశారు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు ఫైనల్కు వెళ్లిన విషయం తెలిసిందే.