మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు యువతీ యువకులు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 15 మున్సిపాలిటీలలో కొనసాగుతున్న ఎన్నికలు తన ఓటు హక్కును వినియోగించుకోవడం ఉదయం నుంచి ఓటర్లు తరలివస్తున్నారు.