అమరావతి రాజధాని కోనసాగించాలంటు రైతులు చేస్తున్న ఆందోళనలు 33వ రోజుకు చేరుకున్నాయి. రాయపూడిలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ యువకులు రాజధానిగా అమరావతిని కోనసాగించాలంటు నినాదాలు చేశారు. 13వ అంతస్తుల భవనం ఎక్కి యువకులు నిరసనకు దిగారు.