చంద్రబాబు నివాసంలో టీడీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా సమావేశానికి హాజరైన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.