Priyanka Gandhi | వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ప్రాణాలొడ్డుతామని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకాగాంధీ అన్నారు. తూర్పు యూపీ ఇన్చార్జిగా నియమితురాలైన ఆమె.. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై నేతలతో చర్చించారు.