గుంటూరు సభలో మాట్లాడుతూ చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు ప్రధాని మోదీ. లోకేష్కే పితాజీ వాస్తవాల్ని ఎదుర్కోలేకపోతున్నారు. నిజాల నుంచి ఆయన భయపడి పారిపోతున్నారు. ఎన్నికల్లో మరోసారి ఓటమి పాలవుతానని చంద్రబాబు భయపడుతున్నారు.
webtech_news18
Share Video
గుంటూరు సభలో మాట్లాడుతూ చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు ప్రధాని మోదీ. లోకేష్కే పితాజీ వాస్తవాల్ని ఎదుర్కోలేకపోతున్నారు. నిజాల నుంచి ఆయన భయపడి పారిపోతున్నారు. ఎన్నికల్లో మరోసారి ఓటమి పాలవుతానని చంద్రబాబు భయపడుతున్నారు.