HOME » VIDEOS » Politics

Exclusive: కాకినాడ ఎంపీ వంగా గీత విశ్వనాథ్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ

వైసీపీ అధినేత, కాబోయే సీఎం వైఎస్ జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోనని కాకినాడ వైసీపీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ అన్నారు. కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పోర్టు, ఎస్ఈజడ్ తో పాటు ఎన్నో సమస్యలు ఉన్నాయని, త్వరలోనే వాటికి పరిష్కారం చూపుతామన్నారు.

webtech_news18

వైసీపీ అధినేత, కాబోయే సీఎం వైఎస్ జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోనని కాకినాడ వైసీపీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ అన్నారు. కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పోర్టు, ఎస్ఈజడ్ తో పాటు ఎన్నో సమస్యలు ఉన్నాయని, త్వరలోనే వాటికి పరిష్కారం చూపుతామన్నారు.

Top Stories