మరికాసేపట్లో ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాంలీల మైదానం సర్వంగా సుందరంగా ముస్తాబయ్యింది. ఇప్పటికే వేల సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు రాంలీల మైదానానికి చేరుకున్నారు.