తెలంగాణలో హుజూర్నగర్ ఉపఎన్నికలో గెలిచిన తర్వాత సీఎం కేసీఆర్లో అహంభావం పెరిగినట్టు కనిపిస్తోందని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. ఆర్టీసీ సమ్మె గురించి అన్యాయంగా మాట్లాడారన్నారు.