గుజరాత్ గాంధీ నగర్ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా గెలుపొందాడు. ఈ సందర్బంగా అమిత్ షా..పార్టీ కార్యకర్తలతో కలిసి దేశ రాజధాని ఢిల్లీలో భారీ ర్యాలీని నిర్వహించారు.