ఆంధ్ర ప్రదేశ్ లో నిత్యావసర వస్తువుల ధరలపై కలెక్టర్లు పర్యవేక్షణ చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. . ప్రతి దుకాణం వద్ద వస్తువుల ధరలను బోర్డుల్లో ప్రదర్శించాలని అది కలెక్టర్ల బాధ్యతని స్పష్టం చేశారు.