HOME » VIDEOS » Politics

Video: పసుపు రైతులు ఛలో వారణాసి.. 50 మంది నామినేషన్?

National రాజకీయం18:55 PM April 25, 2019

పసుపు రైతుల సెగ ప్రధాని మోదీకి తగలనుంది. ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంలో నామినేషన్ వేసేందుకు పసుపు రైతులు వెళ్లారు. సుమారు 50 మంది రైతులు మోదీపై పోటీ చేయనున్నారు. నిజామాబాద్ జిల్లా రైతులతో పాటు తమిళనాడు రైతులు కూడా మోదీపై పోటీ చేయనున్నట్టు చెప్పారు.

webtech_news18

పసుపు రైతుల సెగ ప్రధాని మోదీకి తగలనుంది. ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంలో నామినేషన్ వేసేందుకు పసుపు రైతులు వెళ్లారు. సుమారు 50 మంది రైతులు మోదీపై పోటీ చేయనున్నారు. నిజామాబాద్ జిల్లా రైతులతో పాటు తమిళనాడు రైతులు కూడా మోదీపై పోటీ చేయనున్నట్టు చెప్పారు.

Top Stories