HOME » VIDEOS » National

Vande Bharat Express: వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం..ధ్వంసమైన ఇంజన్ ముందు భాగం

ఆంధ్రప్రదేశ్18:48 PM October 06, 2022

ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఈ రైలు గాంధీనగర్- ముంబైకి రాకపోకలు సాగిస్తుంటుంది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రయాణిస్తుంది.

webtech_news18

ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఈ రైలు గాంధీనగర్- ముంబైకి రాకపోకలు సాగిస్తుంటుంది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రయాణిస్తుంది.

Top Stories