ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఈ రైలు గాంధీనగర్- ముంబైకి రాకపోకలు సాగిస్తుంటుంది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రయాణిస్తుంది.