దేశవ్యాప్తంగా రెండోదశ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రేపు పుదుచ్చేరిలో పోలింగ్ జరగబోతోంది. ఈ ఓటింగ్లో.. రేపు 8 లక్షల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. దీంతో ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు ఎన్నికల అధికారులు. పుదుచ్చేరిలో రేపు 8 మంది ఇండిపెండెంట్లు సహా మొత్తం 18 మంది అభ్యర్ధులు పోటీ పడునున్నారు.