Minster Roja: ఆంధ్రప్రదేశ్ లో మాటల తూటాలు పేలుతున్నాయి. రాజకీయం అంతా పొత్తుల చుట్టే తిరుగుతోంది. ముఖ్యంగా టీడీపీ -జనసేన కలిసే బరిలో దిగే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. దీంతో అధికార వైసీపీ ఆ రెండు పార్టీలను ఛాలెంజ్ చేస్తోంది.. తాజాగా మంత్రి రోజా సైతం పవన్ కు సవాల్ విసిరారు.