వైసీపీ హత్యారాజకీయాలపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. గత నెలరోజుల్లో ఆరుగురు టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని ఆరోపించారు. 160 మందికి పైగా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారని చెప్పారు.