అమరావతి సచివాలయాన్ని తెరపైకి తీసుకొచ్చారు వాస్తు సిద్ధాంతి గోటూరి పామలు. అమరావతిలోని ఏపీ సచివాలయంలో వాస్తు దోషాల కారణంగా ముఖ్యమంత్రి స్ధానంలో ఉన్న చంద్రబాబునాయుడు అన్ని విషయాల్లోనూ వెనుకబడి ఉంటున్నారన్నారు. విజయవాడకు చెందిన వాస్తు సిద్ధాంతి గోటూరి సచివాలయ వాస్తును విశ్లేషించారు.