మెదక్ లోక్సభ స్థానంలో కొత్త ప్రభాకర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొదడంపై హరీశ్ రావు హర్షం వ్యక్తంచేశారు. 3,05,691 ఓట్ల మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు.