తెలంగాణ సీఎం కేసీఆర్ విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్ను ఆహ్వానించేందుకు వెళ్లిన కేసీఆర్ ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి పూజలు చేశారు.