HOME » VIDEOS » National

Video: రాజ్యసభలో టీడీపీ బీజేపీలో విలీనం.. వెంకయ్యకు ఎంపీల లేఖ

National రాజకీయం21:03 PM June 20, 2019

రాజ్యసభలో టీడీపీని బీజేపీలో విలీనం చేయాలని కోరుతూ నలుగురు ఎంపీలు చైర్మన్ వెంకయ్యనాయుడుకు లేఖను అందజేశారు. రాజ్యాంగంలోని షెడ్యూల్ పది, నాలుగో పేరాను అనుసరించి తమను బీజేపీలో విలీనం చేయాలని కోరారు. దేశాభివృద్ధిలో మోదీ వెంట నడవాలని తాము నిర్ణయించామన్నారు.

webtech_news18

రాజ్యసభలో టీడీపీని బీజేపీలో విలీనం చేయాలని కోరుతూ నలుగురు ఎంపీలు చైర్మన్ వెంకయ్యనాయుడుకు లేఖను అందజేశారు. రాజ్యాంగంలోని షెడ్యూల్ పది, నాలుగో పేరాను అనుసరించి తమను బీజేపీలో విలీనం చేయాలని కోరారు. దేశాభివృద్ధిలో మోదీ వెంట నడవాలని తాము నిర్ణయించామన్నారు.

Top Stories