లోక్ సభ ఎన్నికల్లో నరేంద్రమోదీ ప్రభంజనం సృష్టిస్తున్నారు. దాదాపు 302 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. దీంతో ఆయన సోదరుడు ప్రహల్లాద్ మోదీ స్పందించారు. ఆయన మాట్లాడుతూ ప్రజల మద్దతూ మోదీకి ఉన్నందుకు..ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.