కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. సమాచార మార్పిడికి, ముఖ్యమైన ధ్రువపత్రాలను పంపించడానికి వాట్సాప్(Whatsapp), టెలిగ్రామ్(Telegram) లాంటి వాడొద్దని స్పష్టం చేసింది. ఇంకా జూమ్(Zoom), గూగుల్ మీట్(Google Meet) కూడా వాడొద్దని ఆదేశాలు జారీ చేసింది.