జమున హేచరీస్ భూములను ప్రజలకు పంపిణీ చేసే సందర్భంలో పోలీసు బలగాలు భారీగా మోహరించారు. తూప్రాన్, వెల్దుర్తి, చిన్న శంకరంపేట, కౌడిపల్లి, కొల్చారం, నర్సాపూర్, శివంపేట పరిధిలోని అన్ని పోలీస్ సిబ్బందితోపాటు ఎస్ఐలు డీఎస్పీ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు కల్పించారు.