HOME » VIDEOS » National

Video: ఓటు హక్కు వినియోగించుకున్న రాహుల్, మన్మోహన్ సింగ్

ఇండియా న్యూస్12:27 PM February 08, 2020

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నడుస్తుంది. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

webtech_news18

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నడుస్తుంది. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Top Stories